Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh తుఫాను ప్రభావంతో రైతులకు భారీ నష్టాలు

తుఫాను ప్రభావంతో రైతులకు భారీ నష్టాలు

by Satya
Heavy losses

గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. తుఫాను ప్రభావం వల్ల రైతు పండించిన పంట అంతా దెబ్బతిన్నది. ముఖ్యంగా వరి, మిర్చి, శనగ, పొగాకు వంట వేసిన రైతులకు భారీ ఎత్తున నష్టాలు జరిగాయి. వరిపైలు కోతకొచ్చిన దశలో ఈ విధంగా తుపాను ప్రభావం చూపడంతో కాకుమాను వట్టిచెరుకూరు మండలాల్లో. వరి వేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Advertisements

You may also like

Our Visitor

039465
Total views : 196948

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: