336
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.
AP: ఉమ్మడి గుంటూరు జిల్లా
జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నామినేషన్ల వేయనున్న ప్రధాన పార్టీలు. గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కిలారి వెంకట రోశయ్య. బాపట్ల నియోజకవర్గ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కొన రఘుపతి. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా మురుగుడు లావణ్య. మాచర్ల నియోజకవర్గం నుంచి వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధి తరుపున డమ్మీ నామినేషన్ల దాఖలు చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..
- ఉప్పల్ ఆర్క గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో రూల్స్ ఉల్లంఘన..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.




Total views : 75246