382
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.
AP: ఉమ్మడి గుంటూరు జిల్లా
జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నామినేషన్ల వేయనున్న ప్రధాన పార్టీలు. గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కిలారి వెంకట రోశయ్య. బాపట్ల నియోజకవర్గ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కొన రఘుపతి. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా మురుగుడు లావణ్య. మాచర్ల నియోజకవర్గం నుంచి వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధి తరుపున డమ్మీ నామినేషన్ల దాఖలు చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
- మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.




Total views : 141780