ఈ నెల 16 న కుప్పంలో ఆన్న క్యాంటీన్లన ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఆకలితో ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా కోట్ల మందికి అన్నం పెట్టామని.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లను తొలగించారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లకు పేరు మార్చి పేద ప్రజలకు అన్నం పెట్టింటే.. మేము సంతోషించే వాళ్లమన్నారు. 120 నియోజకవర్గాల్లో సొంత ఖర్చుతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను నడిపారని అన్నారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ను వైసీపీ దుర్మార్గులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఉయ్యూరులో సీఎం చంద్రబాబు ఆన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారని.. 16 న రాష్ట్రంలో 99 నియోజకవర్గాల్లో ఆన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తారని ఎమ్మెల్యీ శ్రీకాంత్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90037