Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home International క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

by Rama
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

భారత జట్టు బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ధావన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోస్ట్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో భాగమైన శిఖర్ ధావన్, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. శిఖర్ ధావన్ ఇప్పుడు నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాను అని క్యాప్షన్‌లో రాశాడు. లెక్కలేనన్ని జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నాను.క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ధావన్ మంచి గుర్తింపు సాధించాడు. అతను చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌లో భారత జట్టు తరపున ఆడాడు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019182
Total views : 90065

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.