542
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఎన్కౌంటర్(Encounter)లో నలుగురు మావోయిస్టులు(Maoists) హతమయ్యారు. నారాయణ్పూర్ జిల్లా(Narayanpur District) అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీ మొత్తంలో తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- సీజేపీ తర్వాత పుట్టుకొచ్చిన మరో పార్టీ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ లాగానే ఇప్పుడు కొత్తగా EJP పార్టీ పుట్టుకొచ్చింది. E20 జనతా పార్టీ పేరుతో కొత్తగా డిజిటల్ ప్రచారం మొదలైంది. E20 పెట్రోల్తో పాటు వినియోగదారులకు 100 శాతం…
- అస్సాం వరదల బీభత్సం.దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా అస్సాంలో వరదల ధాటికి మృతుల సంఖ్య 66 కు చేరగా… గుజరాత్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు ఉప్పొంగడంతో వేలాది మంది సురక్షిత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.