Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh తిరుమలలో పోలీసులు, టీడీపీ మధ్య వాగ్వివాదం

తిరుమలలో పోలీసులు, టీడీపీ మధ్య వాగ్వివాదం

by Satya
Clash between police and TDP in Tirumala

తిరుమలలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చంద్రబాబును కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ నేతను కలవడానికి వస్తే ఎలా ఆపుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. భద్రత కారణాల రీత్యా అడ్డుకున్నామని అర్థం చేసుకోవాలంటూ పోలీసుల సర్దిచెప్పారు. ఎట్టకేలకు చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు పోలీసులు అనుమతినిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

039475
Total views : 197003

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: