తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా రాజ్య మేలుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలన్న, మృతి చెందిన వారి మృతదేహాన్ని ఇంటికి చేర్చాలన్న ప్రతిఒక్కరూ అంబులెన్స్ పై ఆధారపడతారు. ప్రజల అవసరాలను పావుగా వాడుకొని, అంబులెన్స్ మాఫియా రాబందుల్లా తయారైనది. గత ప్రభుత్వ హయాంలోని రాజకీయ నాయకుల మద్దతుతో ఈ మాఫియా విషనాగుగా తయారై ప్రజల నిస్సాహాయతపై కాటు వేస్తున్నారు. శవాల మీదా డబ్బులు ఏరుకోవడం అంటే ఏమిటో అప్పటి వైసిపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు ప్రత్యక్షంగా చూసారు. ఇంత జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవాల్సిన రుయా సూపర్నంట్ అధికారులు నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని,మృతి చెందిన మృతదేహాలను, సైతం అంబులెన్స్ సహాయంతోనే గమ్యస్థానాలకు చేరుస్తారు.
మృతి చెందిన కుటుంబాలు పుట్టాడు దుఃఖంతో ఉన్న అవేమీ పట్టించుకోకుండా పైసానే పరమావధిగా భావించి వారి దగ్గర ముక్కు పిండి మరి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా గత ప్రభుత్వ వాసన వీడటం లేదని తిరుపతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చామంతి శ్రీనివాస్ మండిపడ్డారు.. ఈ దారుణాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని . రుయా సూపర్డెంట్ ను విజ్ఞప్తి చేశారు. పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బిజెపి నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90577