Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Crime తిరుపతి లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన…

తిరుపతి లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన…

by Prakash
murder of a boy

తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, బాలుడి కిడ్నాప్ ఆపై దారుణ హత్య, ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం,బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్(8) బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ. బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసిన పరారైన మహిళ రేఖ. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు. వరదయ్యపాలెం మండలంలోని కాంభాకం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ. వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు.

Advertisements

You may also like

Our Visitor

009343
Total views : 61817

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.