నేడు తిరుపతికి రానున్న సీఎం జగన్..
previous post
తిరుపతి, హోటల్ తాజ్ లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమీట్ కార్యక్రమంలో పాల్గొనున్న జగన్. సాయంత్రం 4.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం. 4.30 గంటలకు హోటల్ తాజ్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి 5.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయకు చేరుకొని గన్నవరం పయనం.






Total views : 80524Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.