Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

by Prakash
thirumala thirupathi devastanam

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న
67,140 భక్తులు దర్శించుకున్న భక్తులు..నిన్న హుండీ ఆదాయం..4.01 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26,870 మంది. కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది

Advertisements

You may also like

Our Visitor

014730
Total views : 80965

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.