Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh డయేరియా బారిన పడిన కూలీల పిల్లలు…

డయేరియా బారిన పడిన కూలీల పిల్లలు…

by Prakash
Children of laborers affected by diarrhea

పల్నాడు జిల్లాలో వలస కూలీల పిల్లలు డయేరియా బారిన పడ్డారు. అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి 50 మంది కూలీల కుటుంబాలు వలస వచ్చాయి. కర్ణాటక రాష్ర్టం నుంచి మిర్చి కోతల నిమిత్తం వారంతా అక్కడకు వచ్చారు. కలుషితమైన నీరు తాగడంతో ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారుల పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

013722
Total views : 77993

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.