Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ

నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ

by Satya
Irrigation water

నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి సలహా మండల సమావేశానికి వచ్చే రైతుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. నియోజకవర్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సైతం నిధుల లేమితో నిలిచిపోయాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఆదుకోవాలన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039942
Total views : 202699

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: