నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రం లోని భారతి చంద్ర గార్డెన్ లో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా పదవి కాలం ముగిసిన బిఆర్ఎస్ ఎంపీటీసీ సర్పంచ్ ల ను సన్మానించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతు. బి ఆర్ ఎస్ పార్టీ అధికారం లోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. చండూర్ మున్సిపాలిటి అభివృద్ధి కోసం 570 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ కమిషన్ల కోసం మున్సిపాలిటీ అభివృద్ధి పనులు నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.. గతంలో ఎంపీ ఎమ్మెల్యే గా ఉండి ఈ ప్రాంతానికి చేసిందేమి ఏదన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి అధికారం లోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న అభివృద్ధి విషయం లో శూన్యం అన్నారు..అధికారం లో ఉన్న లేకున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి