మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ . కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న బీజేపీ శ్రేణులు, అభిమానులు . కాషాయమయమైన బేగంపేట్ ఎయిర్ పోర్ట్ , బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో స్వాగత ర్యాలీ .ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ . కేంద్రమంత్రులతో పాటు లోకసభ సభ్యులను సన్మానించానున్న బీజేపీ రాష్ట్ర న్యాయకత్వం.
ర్యాలీ రూట్ : బేగంపేట్ విమానాశ్రయం నుంచి ర్యాలీ ప్రారంభం
రసూల్ పూర x రోడ్ ( ఎన్టీఆర్ విగ్రహం) – ప్యారడైజ్ సర్కిల్ – రాణి గంజ్ ( బాంబే హోటల్ ) – బోట్స్ క్లబ్ – మారియాట్ హోటల్ – కవాడిగూడ x రోడ్- CGO టవర్స్ – ముషీరాబాద్ x రోడ్ – గోల్కొండ x రోడ్ – నారాయణగూడ ఫ్లైఓవర్ – YMCA – హిమాయత్ నగర్ x రోడ్ – ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ x రోడ్- బషీర్ బాగ్ ఫ్లైఓవర్ – బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహం – అబిడ్స్ సర్కిల్ – నాంపల్లి రైల్వే స్టేషన్ – నాంపల్లి x రోడ్ – బీజేపి రాష్ట్ర కార్యాలయం వరకు కొనసాగనున్న ర్యాలీ
ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఎంపీ లకు సన్మాన సభ . సభ లో పాల్గొననున్న ఎన్నికైన ఎంపీ లు, ఎంఎల్ఏ లు, mlc, రాష్ట్ర ముఖ్య నాయకులు . సభ ముగిసిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ఎన్నికైన ఎంపీ లు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభమైన చిత్రం లఫూట్ గ్యాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం…
- ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.…
- రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా కనిపించింది. కానీ, కాసేపటికే బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్కు గురిచేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా సమీపంలో మాజీ సర్పంచ్తో పాటు నలుగురిని…
- పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం…
- సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89129