Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్​ రెడ్డి బండి సంజయ్​

కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్​ రెడ్డి బండి సంజయ్​

by Satya
కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్​ రెడ్డి బండి సంజయ్​

మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్​ రెడ్డి బండి సంజయ్​ . కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న బీజేపీ శ్రేణులు, అభిమానులు . కాషాయమయమైన బేగంపేట్ ఎయిర్​ పోర్ట్ , బేగంపేట్ ఎయిర్​ పోర్ట్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో స్వాగత ర్యాలీ .ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ . కేంద్రమంత్రులతో పాటు లోకసభ సభ్యులను సన్మానించానున్న బీజేపీ రాష్ట్ర న్యాయకత్వం.

ర్యాలీ రూట్ : బేగంపేట్ విమానాశ్రయం నుంచి ర్యాలీ ప్రారంభం

రసూల్ పూర x రోడ్ ( ఎన్టీఆర్ విగ్రహం) – ప్యారడైజ్ సర్కిల్ – రాణి గంజ్ ( బాంబే హోటల్ ) – బోట్స్ క్లబ్ – మారియాట్ హోటల్ – కవాడిగూడ x రోడ్- CGO టవర్స్ – ముషీరాబాద్ x రోడ్ – గోల్కొండ x రోడ్ – నారాయణగూడ ఫ్లైఓవర్ – YMCA – హిమాయత్ నగర్ x రోడ్ – ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ x రోడ్- బషీర్ బాగ్ ఫ్లైఓవర్ – బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహం – అబిడ్స్ సర్కిల్ – నాంపల్లి రైల్వే స్టేషన్ – నాంపల్లి x రోడ్ – బీజేపి రాష్ట్ర కార్యాలయం వరకు కొనసాగనున్న ర్యాలీ

ర్యాలీ అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఎంపీ లకు సన్మాన సభ . సభ లో పాల్గొననున్న ఎన్నికైన ఎంపీ లు, ఎంఎల్ఏ లు, mlc, రాష్ట్ర ముఖ్య నాయకులు . సభ ముగిసిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ఎన్నికైన ఎంపీ లు

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018665
Total views : 89129

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.