382
ఎన్టీఆర్(ntr)జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి(Kondapalli)
కొండపల్లి IDA పోల్యుషన్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్. కంపెనీలు చేస్తున్న పర్యావరణ కాలుష్యం పై అధికారులకు వివరిసున్న కాలుష్య పోరాట సమితి సభ్యులతో కలిసి జనాల పైకి విషం చిమ్ముతూ. లాభాపేక్ష తప్ప. కనీస నియమాలు పాటించని కంపెనీల యాజమాన్యాలు. కొన్ని కంపెనీలకు కాలుష్య నియంత్రణ అనుమతులు లేవని వివరించిన పోరాట సమితి పోరాట సమితి సభ్యులు. కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాల శాంపిల్స్ సేకరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 78830