Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshChittoor ఏపీలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్ ఏర్పాటు

ఏపీలో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్ ఏర్పాటు

by Satya
Largest electric bus and truck cluster unit set up in AP

చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ బస్సు, ట్రక్‌ క్లస్టర్‌ యూనిట్‌ను పెప్పర్ మోషన్ సంస్ధ ఏర్పాటు చేయనున్నారు. పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్, జర్మనీకి చెందిన ప్రముఖ పెప్పర్‌ మోషన్‌ సంస్థ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్, ప్రతినిధి బృందంచే మీడియా సమావేశం నిర్వహించారు. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో పెప్పర్‌ మోషన్ సంస్థ రెడీ కాబోతోందని జిల్లా కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. ఈ సమావేశానికి ఆర్డిఓ మనోజ్ కుమార్ రెడ్డి, ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014145
Total views : 79180

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.