రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 546577 ఓటర్లు ఉండగా ప్రధాన పార్టీలు తమ తమ లెక్కలు ఎంత అని లెక్కలు చూసుకుంటున్నారు. కానీ ఎన్నికల కమిషనర్ ఇప్పటివరకు లెక్కలు చూపలేకపోతున్నారు. దీన్ని చూస్తే ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ప్రధాన పార్టీల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలిస్తాయా లేక బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం అన్న బిజెపి గెలుస్తుందా లేదా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నా కాంగ్రెస్ గెలుస్తుందా అని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిబట్టి చూస్తే మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల ఉత్సవం చూస్తుంటే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అన్నట్టుగా ప్రజల్లో వినబడుతున్న మాట ఎన్నికలు పూర్తయి 15 గంటలు గడుస్తున్న ఎన్నికల కమిషనర్ మహేశ్వరం నియోజకవర్గం లో ఓటింగ్ లో పోల్ అయిన లెక్కలు తేల్చలేకపోవడం పై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also..






Total views : 79657