Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh వరద ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన

వరద ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన

by Satya
వరద ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన

ఎన్టీఆర్ జిల్లా ముంపు ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మైలవరం నియోజకవర్గం పర్యటనలో లోకేశ్తో పాటుగా ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని శాంతినగర్ ముంపు ప్రాంతాల వరద బాధితులను మంత్రి లోకేష్ పరామర్శించారు. బుడమేరు కర్రకట్ట ప్రమాదాన్ని ఎవరు ఆపలేకపోయారని అన్నారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన. అధికారులు తక్షణమే స్పందించి బుడమేరు కరకట్టకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. గంట గంటకు పనుల వివరాల ఫలితాలు తనకు సబ్మిట్ చేయాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

006953
Total views : 46210

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.