Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలన్న కోదండరాం..

కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలన్న కోదండరాం..

by Rama
kodanda ram

రాష్ట్రంలో దోపిడి… నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు గద్దె దించాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దోపిడీ నిరంకుశ పాలన పై పోరాటం చేసి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికలలో రామగుండం అభ్యర్థి రాజ్ ఠాకూర్ ను ఓటేసి గెలిపించాలని కోరారు. మళ్లీ టిఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి ఉండదు… ప్రజలకు ఆటంకాలు ఎదురవుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడమే మన కర్తవ్యం అని పేర్కొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013939
Total views : 78571

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.