కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయానాయకులు తగ్గడం లేదు ఒకరి పై ఒకరు మీడియా ముకంగా భూతులతో రెచ్చిపోతున్నారు. ఇరు వర్గల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెళ్లాయి. రాజకీయనాయకుల ఫిర్యాదుతో పోలీస్ లు తలలు పట్టుకుంటున్నారు భూతుల పురాణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా నాయకులు విచక్షణ కోల్పోయి. తిట్టుకోవడంతో మరింత రచ్చకు దారితిస్తుంది ప్రజల్లో చులకన భావం కూడా వ్యక్తమవుతుంది BRS కార్యకర్తను కాంగ్రెస్ నాయకుడు తిట్టారన్నా నేపథ్యంలో మొదలైన జగడం తీవ్ర పదజాలం వరకు వెళ్ళింది. BRS కాంగ్రెస్ మధ్య రోజు రోజుకు జిల్లాలో అట్టుడికిపోతుంది BRS MLA కోవా లక్ష్మి రెబ్బేన పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసింది ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని రెబ్బెనకుమురం భీమ్ జిల్లాలో రాజకీయ జగడం……..! పోలీస్ స్టేషన్లో సిఐ చిట్టిబాబుకు ఆసిఫాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే కో లక్ష్మి ఫిర్యాదు చేశారు. వచ్చిన మంత్రి సీతక్క కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసి మహిళా ని చూడకుండా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చూడకుండా నన్ను అవమానపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి నాయకుల పై కేసు నమోదు తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్కే చిత్తు..లక్నో సూపర్ జెయింట్స్కు ఇది అద్భుతమైన విజయం, అలాగే ఎంతో క్లినికల్గా సాగిన చేజ్. ఈ సీజన్లో మిచెల్ మార్ష్కు జోడీగా పలువురు ఓపెనర్లను ప్రయత్నించిన తర్వాత, జోష్ ఇంగ్లిస్నే సరైన భాగస్వామిగా వారు చివరకు కనుగొన్నట్టున్నారు. ఈ భారీ 135…
- జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…
- మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే…
- భోజ్శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 78283