కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయానాయకులు తగ్గడం లేదు ఒకరి పై ఒకరు మీడియా ముకంగా భూతులతో రెచ్చిపోతున్నారు. ఇరు వర్గల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెళ్లాయి. రాజకీయనాయకుల ఫిర్యాదుతో పోలీస్ లు తలలు పట్టుకుంటున్నారు భూతుల పురాణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా నాయకులు విచక్షణ కోల్పోయి. తిట్టుకోవడంతో మరింత రచ్చకు దారితిస్తుంది ప్రజల్లో చులకన భావం కూడా వ్యక్తమవుతుంది BRS కార్యకర్తను కాంగ్రెస్ నాయకుడు తిట్టారన్నా నేపథ్యంలో మొదలైన జగడం తీవ్ర పదజాలం వరకు వెళ్ళింది. BRS కాంగ్రెస్ మధ్య రోజు రోజుకు జిల్లాలో అట్టుడికిపోతుంది BRS MLA కోవా లక్ష్మి రెబ్బేన పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసింది ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని రెబ్బెనకుమురం భీమ్ జిల్లాలో రాజకీయ జగడం……..! పోలీస్ స్టేషన్లో సిఐ చిట్టిబాబుకు ఆసిఫాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే కో లక్ష్మి ఫిర్యాదు చేశారు. వచ్చిన మంత్రి సీతక్క కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసి మహిళా ని చూడకుండా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చూడకుండా నన్ను అవమానపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి నాయకుల పై కేసు నమోదు తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు.రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో…
- పీఎఫ్ క్లెయిమ్లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 194288