మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడా(Yusufguda) బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి… స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు. మద్యం సేవించి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మధుర నగర్ పోలీసులు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196833