367
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడా(Yusufguda) బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి… స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు. మద్యం సేవించి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మధుర నగర్ పోలీసులు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90903