435
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడా(Yusufguda) బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి… స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు. మద్యం సేవించి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మధుర నగర్ పోలీసులు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.
నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల …
జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 223709