జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద అడ్లూరి వాహనం బోల్తా. ఘటన సమయంలో కారులోనే ఉన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman). కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలింపు. మెరుగైన చికిత్స కోసం అడ్లూరి లక్ష్మన్ కుమార్ ని హైదరాబాద్ కి తరలింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …





Total views : 201046