Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం..

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం..

by Prakash
Adluri Laxman

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద అడ్లూరి వాహనం బోల్తా. ఘటన సమయంలో కారులోనే ఉన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman). కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలింపు. మెరుగైన చికిత్స కోసం అడ్లూరి లక్ష్మన్ కుమార్ ని హైదరాబాద్ కి తరలింపు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: