అమెరికా(America) మాజీ అధ్యక్షుడు ట్రంప్(Trump) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని భారీగా జరిమానా విధించింది కోర్టు. న్యూయార్క్ హుష్ మనీ కేసుకు సంబంధించి సాక్షులు, న్యాయమూర్తులు సహా కొందరిపై బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించే గ్యాగ్ ఆర్డర్ ను ఉల్లంఘించారు ట్రంప్. గ్యాగ్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించడంతో కోర్టు.. ట్రంప్ నకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది. ట్రంప్ పది సార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రాసిక్యూటర్లు. అయితే న్యూయార్క్ కోర్టు జడ్జి మాత్రం 9సార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. అయినప్పటికీ. తన వాక్ స్వాతంత్ర హక్కులను వాడుకోవాలని పట్టుబట్టారు ట్రంప్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్…
- రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
- సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్పై సైబర్ దాడి..సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో సైబర్ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్ పేమెంట్ సిస్టమ్పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90533