Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ..!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ..!

by Satya
Trump

అమెరికా(America) మాజీ అధ్యక్షుడు ట్రంప్(Trump) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని భారీగా జరిమానా విధించింది కోర్టు. న్యూయార్క్ హుష్ మనీ కేసుకు సంబంధించి సాక్షులు, న్యాయమూర్తులు సహా కొందరిపై బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించే గ్యాగ్ ఆర్డర్ ను ఉల్లంఘించారు ట్రంప్. గ్యాగ్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించడంతో కోర్టు.. ట్రంప్ నకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది. ట్రంప్ పది సార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రాసిక్యూటర్లు. అయితే న్యూయార్క్ కోర్టు జడ్జి మాత్రం 9సార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. అయినప్పటికీ. తన వాక్ స్వాతంత్ర హక్కులను వాడుకోవాలని పట్టుబట్టారు ట్రంప్.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
  • తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
    తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: