అమెరికా(America) మాజీ అధ్యక్షుడు ట్రంప్(Trump) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని భారీగా జరిమానా విధించింది కోర్టు. న్యూయార్క్ హుష్ మనీ కేసుకు సంబంధించి సాక్షులు, న్యాయమూర్తులు సహా కొందరిపై బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించే గ్యాగ్ ఆర్డర్ ను ఉల్లంఘించారు ట్రంప్. గ్యాగ్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించడంతో కోర్టు.. ట్రంప్ నకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది. ట్రంప్ పది సార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రాసిక్యూటర్లు. అయితే న్యూయార్క్ కోర్టు జడ్జి మాత్రం 9సార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. అయినప్పటికీ. తన వాక్ స్వాతంత్ర హక్కులను వాడుకోవాలని పట్టుబట్టారు ట్రంప్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…
- యూపీఐ సేవల విస్తరణకు నిధులే లక్ష్యం.దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీఐ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే అవకాశాలకు లోక్సభలో ఆమోదం లభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం యూపీఐ, రూపే డెబిట్…
- పార్లమెంట్ హౌస్ వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసన.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభకు హాజరై ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో తెలంగాణకు చెందిన ఎంపీ డాక్టర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.