అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ దర్యాప్తు చేస్తుండగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందే ట్రంప్పై హత్యాయత్నంలో ఇరాన్ ప్రమేయం ఉనట్లు యూఎస్ ఇంటలిజెన్స్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీకి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇంటల్ రిపోర్ట్తో అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్సెసెస్ ట్రంప్కు భద్రతాను కట్టుదిట్టం చేసింది.
ట్రంప్పై ఎటాక్ జరిగిన రోజు కూడా భద్రతా పెంచడంతోనే ఆయన ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ట్రంప్పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్కు ఇరాన్తో పాటు ఇతర ఏ దేశంతో సంబంధం లేదని అమెరికా భద్రతా అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, ట్రంప్పై హత్యాయత్నం వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు కూడా వరల్డ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రష్యాతో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తే తమకు అగ్రరాజ్యం మద్దతు కరువు అవుతోందని భావించి.. ట్రంప్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
- జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు…
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
- కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90341