ప్రకాశం, ఆటోను ఢీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్(AP Minister Suresh) ఎస్కార్ట్ వాహనం. ప్రమాదంలో ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి, మరొకరి తీవ్ర గాయాలు. త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన. క్షతగాత్రున్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ప్రమాద సమయంలో ముందు వాహనంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో విజయవాడ నుంచి మంత్రి సురేష్ మార్కాపురం వస్తుండగా ఘటన.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196793