390
ప్రకాశం, ఆటోను ఢీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్(AP Minister Suresh) ఎస్కార్ట్ వాహనం. ప్రమాదంలో ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి, మరొకరి తీవ్ర గాయాలు. త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన. క్షతగాత్రున్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ప్రమాద సమయంలో ముందు వాహనంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో విజయవాడ నుంచి మంత్రి సురేష్ మార్కాపురం వస్తుండగా ఘటన.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196404