శేర్లింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.. మహిళలకు ప్రజలకు ఏం కావాలో మా హయాంలో చేశామన్నారు. రోడ్లు, కరెంటు వాటర్ సప్లై …డ్రైనేజీ వ్యవస్థ సంక్షేమ పథకాలు అన్ని అందించామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. గతంలోకాలనీలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలనీలో చాలా మార్పు కనిపిస్తుంది అన్నారు. కలబొల్లి మాటలకు మోసపోవద్దని..సరైన నాయకున్ని ఎన్నుకొని ఇంకా అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆయన కోరారు.
Tag:
Arikepudi Gandhi
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.




Total views : 78975