పిడుగుపాటుకు బి.టి.పి.ఎస్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావటంతో 270 మెగావాట్ల మొదటి యూనిట్ ట్రిప్ అవటం జరిగింది.దీంతో అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు చల్లార్చరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బి టి పి ఎస్ లో శనివారం రాత్రి పిడుగుపాటు కు పవర్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది.దీని విలువ సుమారు 10 కోట్లు నష్టం వాటిల్లే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.పెనుగాలులు వర్షంతో పాటు పలుచోట్ల పిడుగు పాట్లు సంభవించాయి.మణుగూరులో బి టి పి ఎస్ మొదటి యూనిట్ సమీపంలోని పవర్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ పై పిడుగుపాటుకు పూర్తిగా కాలిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకున్న బీటీపీఎస్ సీ.ఈ బిచ్చన్న సంఘటన స్థలం చేరుకొని పరిస్థితులను సమీక్షించారు.ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనను వివరించారు.అయితే ఇలా పిడుగుపాటు పవర్ ప్లాంట్ పై పడటం ఇదే తొలిసారి అని అధికారులు ఆచార్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 62171