విజయవాడ తూర్పు నియోజకవర్గ ,బీజేపీ,జనసేన బలపరిచిన టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం మీడియా సమావేశం
గద్దె రామ్మోహన్ కామెంట్స్ (Gadde Rammohan Comments) :
5 సవంత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి.. మధ్య పానం నిషేధించిన తరువాత ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమైయ్యారు.. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు లక్షల మంది మద్యం వల్ల చనిపోయారు.. 35 వేల మంది రోగాల బారిన పడ్డారు, 33 వేల మంది బాలికలు అదృశ్యం అయినారు. జగన్మోహన్ రెడ్డి పైన రాయి తగిలితే ఒక బాలుడుకి శిక్ష వేశారు. ముఖ్యమంత్రి చేసే బస్సు యాత్రకు ప్రజలు కరువైనారు. చదువు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు బీరువాలో దాచిపెట్టారు. 5 సవంత్సరాలలో 25 లక్షల ఉద్యోగాల ఇవ్వడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జనసేన పార్టీ ఈస్ట్ ఇన్ ఛార్జ్ అమ్మిశెట్టి వాసు కామెంట్స్ (Ammisetty Vasu Comments) :
గద్దె రామ్మోహన్ నామినేషన్ కార్యక్రమానికి వేలమంది అభిమానులు రావడం జరిగింది.. ఇక్కడ గెలుపే కాకుండా భారీ మెజార్టీ తో గెలిపిస్తామని నియోజక వర్గ ప్రజలు అంటున్నారు.. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాజీ జడ్పిటిసి గద్దె అనురాధ కామెంట్స్ (Gadde Anuradha Comments) :
అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేశారు, పోలవరం ప్రాజెక్టుని పాడేపెట్టారు. ప్రజలు ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. పరిశ్రమలు లేక అనేక మంది పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలౌతున్నారు..
- మాజీ సీఎం జగన్కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్కు సమీపం నుంచి జగన్కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
- మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సమర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ఎన్డీఏ పాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని…





Total views : 147270