Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshKrishana విజయవాడ ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రెస్ మీట్..

విజయవాడ ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రెస్ మీట్..

by Rama
NDA Candidates Pressmeet

విజయవాడ తూర్పు నియోజకవర్గ ,బీజేపీ,జనసేన బలపరిచిన టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం మీడియా సమావేశం

గద్దె రామ్మోహన్ కామెంట్స్ (Gadde Rammohan Comments) :

5 సవంత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి.. మధ్య పానం నిషేధించిన తరువాత ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమైయ్యారు.. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు లక్షల మంది మద్యం వల్ల చనిపోయారు.. 35 వేల మంది రోగాల బారిన పడ్డారు, 33 వేల మంది బాలికలు అదృశ్యం అయినారు. జగన్మోహన్ రెడ్డి పైన రాయి తగిలితే ఒక బాలుడుకి శిక్ష వేశారు. ముఖ్యమంత్రి చేసే బస్సు యాత్రకు ప్రజలు కరువైనారు. చదువు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు బీరువాలో దాచిపెట్టారు. 5 సవంత్సరాలలో 25 లక్షల ఉద్యోగాల ఇవ్వడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుంది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

జనసేన పార్టీ ఈస్ట్ ఇన్ ఛార్జ్ అమ్మిశెట్టి వాసు కామెంట్స్ (Ammisetty Vasu Comments) :

గద్దె రామ్మోహన్ నామినేషన్ కార్యక్రమానికి వేలమంది అభిమానులు రావడం జరిగింది.. ఇక్కడ గెలుపే కాకుండా భారీ మెజార్టీ తో గెలిపిస్తామని నియోజక వర్గ ప్రజలు అంటున్నారు.. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మాజీ జడ్పిటిసి గద్దె అనురాధ కామెంట్స్ (Gadde Anuradha Comments) :

అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేశారు, పోలవరం ప్రాజెక్టుని పాడేపెట్టారు. ప్రజలు ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. పరిశ్రమలు లేక అనేక మంది పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలౌతున్నారు..

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
    తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
  • అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
    అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

026208
Total views : 150043

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.