88
అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతి, అలాగే సమాచార శాఖ పనితీరుపై ఆయన వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత పారదర్శకంగా సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఉన్న ఆలస్యాలను తగ్గించేందుకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.





Total views : 151343