తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన గౌరీ దేవి రథోత్సవం. రథోత్సవంలో భారీగా పాల్గొన్న గ్రామ ఆడపడుచులు, మరియు గ్రామస్తులు. శ్రీరంగపట్నం పురవీధులలో కనుల పండుగ సాగిన గౌరీ దేవి అమ్మవారి రథోత్సవం. గౌరీ దేవి అమ్మవారికి నాన్చనం ప్రకారం సారిని అందజేసిన గ్రామ ఆడపడుచులు. గౌరీదేవి రథోత్సవంలో వివిధ వేషధారణలతో ప్రజలను ఆకర్షణ చేసిన వ్యాసధారణలు. అట్లతద్ది నుండి మొదలయ్యే గౌరీదేవి ఉత్సవాలు నేటితో ముగియడంతో భారీ ఊరేగింపుతో గౌరీదేవిని అత్తవారింటికి సాగనంపిన గ్రామ ఆడపడుచులు.
Tag:





Total views : 91178