తిరుమల, ఘాట్ రోడ్డు ప్రమాదం (Tirumala Accident)
తిరుమల, ఘాట్ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొన్న కారు. దిగువ ఘాట్ రోడ్డులోని ఏనుగుల ఆర్చ్ సమీపంలో ప్రమాదం. మృతిరాలు బెంగళూరుకి చెందిన భావని (45) గా గుర్తింపు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు గాయాలు. శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో దుర్ఘటన. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మహిళ మృతికి సానుభూతి తెలిపి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి