తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం. కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్. ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్ ఈ ప్రమాదంలో పది మంది కి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషయం క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు ముగ్గురుని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి తరలింపు. సంఘటన స్థలము చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు…
Tag:




Total views : 78293