సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశమైలారం రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలోనలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఘటన స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అయితే మంటలు ఆర్పుతుండగా స్థానిక ఫైర్ స్టేషన్ లో పనిచేసే ముగ్గురు ఔట్ out source ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
Read Also..
Read Also..





Total views : 78364