కృష్ణా జలాల పునఃపంపిణీ పై నోటిఫికేషన్లు రద్దు చేయాలి సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఈనెల 20,21 వ తేదీ లో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా వరదయ్యపాలెం మండల సిపిఐ కార్యదర్శి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గోడ కరపత్రికలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకే పోరుచయ కదులుదాం రండి అంటూ నినాదిస్తూ కేంద్రంలో బిజెపి విభజన చట్టంలో పొందుపరచిన తిలోదకాలు హామీలను ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు పెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే అడ్డు గోడలుగా నిర్ణయాలు చేయడానికి తక్షణ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also..





Total views : 78558