పల్నాడు జిల్లా సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇరు పార్టీలు కూడా గ్రామస్థాయిలో సమన్వయముతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద నమ్మకం లేక నిజాయితీగా వెళ్ళలేక ఓటర్ లిస్ట్ తీసివేసి గందరగోళం సృష్టిస్తున్నాడు అన తేలిపారు. ఈ క్రిమినల్ బ్రెయిన్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించినట్లయితే బాగుండేది అన్నారు. ఎన్నికల సమయానికి ఓటమి భయంతో ఏ రకంగా నైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్ లిస్టులో అక్రమాలు చేస్తున్నాడు. ఇరు పార్టీలు కూడా ఓటర్ లిస్టు విషయంలో జాగ్రత్త పడాలి అనుకున్నాం కన్నా తెలిపారు.
Tag:
Lakshminarayana
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత బాలసాని లక్ష్మినారాయణ కుమారుడు వేణును హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారు. భూ సెటిల్మెంట్లు, గొడవలు సృష్టించి అమాయకపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, అమాయక మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేయడమే ఇతని పనిగా పెట్టుకున్నాడని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికయినా తన వైఖరి మార్చుకోకపోతే బాలసాని వేణుకు.. అతని కుటుంబానికి ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు.





Total views : 79440