శ్రీకాళహస్తి నుండి తిరుపతి వెళ్లే రోడ్ లో తొండమనాడు ఆర్చి వద్ద తిరుపతి నుంచి వస్తున్న ఆర్టిసి బస్సును లారీ ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలు అవడంతో 108 ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..





Total views : 79105