Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Rama
dead body

శ్రీ సత్య సాయి జిల్లా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే పెనుగొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసిందిగా పోలీసులు కోరారు.

Advertisements

You may also like

Our Visitor

039105
Total views : 194297

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: