క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోరుతో నెల్లూరు జిల్లాలో సందడి మారింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమ్యయే మ్యాచ్ ను వీక్షించేందుకు హోటలలో ప్రత్యేక స్క్రీన్ లు ఏర్పాటు చేసారు. మరోవైపు జోరుగా బెట్టింగులు జరుగుతున్నా పోలీసులు పట్టించు కోవడం లేదు. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. బలమైన ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించి భారత్ క్రికెట్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవాలని 140కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Read Also..
Read Also..






Total views : 75448