మంచిర్యాల జిల్లా, మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించరు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఈరోజు వ్యాపార సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరనుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఈ క్షణం ఈరోజు వచ్చిందిదని అన్నారు. ప్రతి ఇంటి లొ సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి రాత్రి దీపావళి టపాసులు పేల్చడం, సంతోషం తో జరుపుకోవాలని అన్నారు.
Tag:
mandhamarri
మంచిర్యాల జిల్లా, మందమర్రి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ మందమర్రి పరీక్ష సెంటర్ లొ ఈ రోజు జరుగుచున్న నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష లకు హాజరు అవుతున్న 143 మంది విద్యర్థి ని విద్యార్థులకు ఉదయం 10-30 వరకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నరు విద్యార్థులు పరీక్ష కేంద్రం లొ బ్లూ, బ్లాక్ పెన్, హల్ టికెట్ ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి, అని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణ రెడ్డి తెలిపారు. టిజీటి కాగజ్ నగర్ నవోదయ విద్యాలయం నుంచి విద్య అధికారులు పర్యవేక్షణ లొ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు పోలీస్ భద్రత ఏర్పాటు చేసారు.





Total views : 78270