ఏలూరు జిల్లా
పెదవేగి మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి. పదవ తరగతి చదువుతున్న డీ.కమలేష్(14) అనే విద్యార్థి అర్ధరాత్రి స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చెట్టుకి టవల్తో ఉరివేసుకున్న వైనం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు విద్యార్థి కమలేష్ స్వగ్రామం,భీమడోలు గ్రామం గుర్తించిన అధికారులు.
Tag:





Total views : 79262