చిత్తూరు జిల్లా, కుప్పం, తెరపైకి ప్రోటోకాల్ వివాదం(Protocol Conflict)
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఎక్కడ వేయాలో అధికారులకు తెలియదు గానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ ఎమ్మెల్సీ కంచర్ల పైరయ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదన్నారు. కుప్పంలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారపక్షం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కంచర్ల డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భారత్కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్కు షాక్..
ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా …
పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …
టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని …
గ్రాండ్గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 80931