చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు పల్టీ. ప్రమాదంలో మహిళ మృతి, సుమారు 20 మందికి గాయాలు,పలువురి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు. క్షతగాత్రులను హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దుర్ఘటన. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానం.
Tag:






Total views : 80802