Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలు

రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలు

by Satya
Five injured in two auto collision

నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. తనూర్ మండలం జౌల(బి) గ్రామానికి చెందిన పలువురు. భైంసా మండలంలోని సుంక్లి గ్రామానికి అంతక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisements

You may also like

Our Visitor

019145
Total views : 89981

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.